Monday, December 13, 2010

జ్యోతిర్వైద్యం-పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

మానవశరీరంలో పక్షవాతం అనునది వాత దోషము వలన ఏర్పడు తీక్షణమైన వ్యాధి.శరారంలో రక్తప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలుగడం వలన పక్షవాతం వస్తుంది...జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నరాలకి అధిపతి బుధుడు కాబట్టి ఈ వ్యాధి కారక గ్రహం బుధుడు.

దీంతో జ్యోతిష్యపరంగా నిత్యం విష్ణుసహస్రనామం చేస్తున్నవారికి పక్షవాతం రాకుండా ఆ కారక గ్రహం (బుధుడు) కాపాడుతాడని చెప్పవచ్చు.
                 -మంధా వెంకటసూర్యనారాయణశర్మ

No comments:

Post a Comment